Thursday, 27 September 2018

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజి 103 జయంతి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 27 ; కొండ లక్ష్మణ్ బాపూజి 103 జయంతి ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహంలో   చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా ఎస్ టి  సెల్ అధ్యక్షులు లావుడ్యా రమేష్ .మాట్లాడుతూ గతంలో అసిఫాబాద్ ముట్ట మొదటి ఎం ఎల్ ఏ   గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి పదవిని కూడా వదులుకొని  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన. విషయాన్ని గుర్తు చేసుకొని అతనిని  కొనియాడారు ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షులు  దుర్గం రాజేష్  ఎన్  ఎస్ యు ఐ మండల అధ్యక్షులు పుదరి హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గాజుల సతయ్య బనేష్ గాంధే, సంతోష్ దేవరకొండ, సంతోష్, .తార చంద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment