Thursday, 20 September 2018

జాతీయ పోషణ మాసోత్సవ అవగాహన ర్యాలీ

  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 20 ;  జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను పోషణ లోపం జరగకుండా చైతన్యవంతులను చేసి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని  ఏ  పి  ఎం వెంకటరమణ శర్మ అన్నారు. గురువారం ఇందిరా క్రాంతి పథకం గౌతమి మండల సమైక్య ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అభియాన్    కార్యక్రమంలో భాగంగా  తెలియజేశారు పోషక ఆహారము త్రాగునీరు పరిశుభ్రతపై అవగాహన కల్పించుటకు ప్రతి గ్రామ సంఘ మహిళలు అంగన్వాడీ టీచర్లు బాధ్యత తీసుకొని ఇంటింటికి శుభ్రతకు సంబంధించిన విషయములు తతెలియజేయాలని కోరారు ఈ జన చైతన్యమే ద్వారా పిల్లలు సోదర సోదరిమణులు సంపూర్ణ చైతన్యవంతులు కావాలని తెలిపి అందరి చేత పోషణ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్స్ చిట్టెమ్మ సరోజ rajkumar డి పి ఎం అన్నజి సి సి లు హనుమంతురావు తిరుపతి కాశయ్య శంకర్ స్వరూప మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి కార్యదర్శి ప్రేమల గ్రామ సంఘ అధ్యక్షురాలు అంగన్వాడీ టీచర్లు ఐకేపీ సిబ్బంది   పాల్గొన్నారు.

No comments:

Post a Comment