Saturday, 15 September 2018

గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల నమోదు

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; బూత్ లెవెల్ అధికారులు గ్రామ  పంచాయతీ కార్యాలయంలో ఆదివారం అందుబాటులో ఉంటారని కావున  ప్రజలు ఈ అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సాయన్నశనివారం  తెలిపారు.  టి ఎస్ పి  ఎస్ సీ   నిర్వహించే వి ఆర్ ఏ , వి ఆర్ ఓ   పరీక్షలు  ఆదివారం ఉండడంతో రెబ్బెన మండలం లోని 249, 250, 252 బూత్ లు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నందున  గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

No comments:

Post a Comment