రెబ్బెన ; ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రెబ్బెన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముంజం రవీందర్, నంబాల ఎంపీటీసీ కోవూరు శ్రీనివాస్ లు అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ , టి ఎస్ పి సి పిలుపు మేరకు రెబ్బెన మండలం వంకులం, కొండపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకులం గ్రామ అధ్యక్షులు కాశీనాధ్, కొబ్రగొడ మొండయ్య, మాజీ సర్పంచ్ ప్రేమ్ దాస్ , మాజీ సర్పంచ్ మాంతుమేర, వడై తిరుపతి, యూత్ నాయకులు శ్రీనివాస్, పి.ఎ.సి.ఎస్ ఛైర్మన్ గాజుల రవీందర్,అనిశెట్టి వెంకన్న, దుర్గం రాజేష్, పూదరి రాజు, సంఘం బానయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment