Tuesday, 25 September 2018

మరుగుదొడ్ల వాడకం నిర్వహణ పై అవగాహన


 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 25 ;  స్వచ్ఛ తా హీ సేవా కార్యక్రమం లో భాగంగా మంగళవారం రెబ్బెన మండలం  తుంగెడ గ్రామపచాయతీ లొ  స్వచ్ భారత్ మిషన్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రశాంత్ కుమార్, జిల్లా హెచ్ ఆర్ డి  ఫణి కుమార్, ల ఆధ్వర్యంలో  హై స్కూల్ విద్యార్థులకు మరుగుదొడ్ల వాడకం మరియు నిర్వహణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు ఇంటింటికి మరుగు దొడ్ల వాడకంపై  అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది.. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి వంశీ కృష్ణా, స్పెషల్ ఆఫీసర్ సంజీవ్, పాఠశాల ఉపాధ్యాయులు,    యూత్ అధ్యక్షులు పుదరి హరీష్  లుపాల్గొన్నారు.

No comments:

Post a Comment