కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 21 ; పద్మశాలి సేవా సంగం ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మన్ బాపూజీ గారి 6 వర్ధంతి ని పద్మశాలి సంగం బెజ్జుర్ లో మండల అధ్యక్షులు సామల తిరుపతి, ప్రధాన కార్యదర్శి కనుకుట్ల వెంకటేష్,లు శుక్రవారం నిర్వహించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సామల పోచయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్,సామల రాజన్న, ప్రచార కార్యదర్శి సామల శ్రీకాంత్, సామల వెంకటేష్,కార్యదర్శులు,కనుకుట్ల శ్రీనివాస్, పర్శ గణేష్,రమేష్,హనుమంతు,పద్మశాలి కులభంధవులు, మరియు అభిమాన నాయకులు జిల్లాల సుధాకర్ గౌడ్,సందీప్,అశోక్, సంతోష్,శంకర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment