అక్రమంగా తరలిస్తున్నకలప పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; అక్రమంగా తరలిస్తున్న కలప సామాన్లను ఆదివారం రాత్రి తిర్యాణి నుంచి మంచిర్యాల వైపు టీఎస్ 01 యూ బి 7914 గల బొలోరో వాహనం లో తరలిస్తుండగా డీఎఫ్ ఓ వెంకటేశ్వర్లు సమాచారమేరకు రెబ్బన మండలం లోని గోలేటి క్రాస్ వద్ద స్వాధీన పరుచుకున్నట్లు అటవి క్షేత్ర అధికారి రాజేందర్ ప్రసాద్, డీ అర్ ఓ కే శ్రీనివాస్ లు తెలిపారు. కల్పసమాగ్రి మంచాలు టేబుళ్లు ఉన్నట్లు వీటి విలువ 21 6 53 ఉంటుందన్నారు. వీరితో పటు ఆశిశ్టెంట్ బీట్ అధికారి రవి తదితర సిబ్బంది లు ఉన్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment