బంగారు తెలంగాణాలో భాగస్వాములు అవ్వండి ;
జిల్లా మహిల ప్రధానకార్యదర్శి కుందారపు శంకరమ్మ
జిల్లా మహిల ప్రధానకార్యదర్శి కుందారపు శంకరమ్మ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 24 ; బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ సబ్యత్వం నమోదు కార్యక్రమాన్ని రెబ్బెన మండలంలోని గ్రామాల్లో నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుగు తెలంగాణ ప్రభుత్వం తోనే అభివృద్ధి పనులు సాద్యం అవుతాయని పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు చేసుకొవాలని ఆమె కోరారు.
No comments:
Post a Comment