ప్రభుత్వ భూమిని సందర్శించిన కలెక్టర్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; రెబ్బెన లోని ఇందిరానగర్ ప్రభుత్వ భూమిని కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ మంగళ వారం రోజున సందర్శించారు . పోలీస్ క్వాటర్ల కోసం భూమిని పరిశీలించి ఆనంతరం తహశీల్ధార్ కార్యాలయములో కూర్చొని తహశీల్ధార్ రమేష్ గౌడ్ తో ప్రభుత్వ భూమి వివరాలు అడిగి తెలుసు కొన్నారు . రికార్డులను పరిశీలించారు . ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని తెలిపారు.
No comments:
Post a Comment