యాదవులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 13 ; తెలంగాణ ప్రభుత్వ యాదవ కులస్థులు గొర్రెలు మేకలు పెంపకం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి రెబ్బన మండల యాదవ కులస్థులు అందరూ పాలాభిషేకం చేసారు ఈ సందర్బంగా యాదవ కులస్థుల కొమురం భీం జిల్లా కార్యదర్శి పలగాని పర్వతాలు యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రకటించని విధానం గ తెలంగాణ ప్రభుత్వం యాదవులకు రాయితీ ఫై గొర్రెలు మేకలలు పెంపకం కోసం నాలుగు వందల కోట్లు మంజూరు చేయటం గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమ లో ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సుదర్శన్ గౌడ్ ,సోమశేఖర్ ,సత్యనారాయణ, ఎం శ్రీనివాస్ గౌడ్ యాదవుల రెబ్బన మండల అధ్యక్షుడు జగిరి చెంద్రయ్య యాదవ్ , మండల యూత్ అధ్యక్షుడు ఎర్రవెని వెంకటేష్ యాదవ్ ,కోట సుభాష్ యాదవ్ ,శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment