మండలంలో అభివృద్ధి పనులు భూమి పూజ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 21 ; రెబ్బెన ,వంకులంలో మంగళవారం సీసీ రోడ్ లకు ఎంపీపీ సంజీవ్ కుమార్ జడ్పీటీసీ బాబురావు లు భూమి పూజ చేసారు. అన్తరం రాలపేట లో త్రాగు నీటి పంపు ను ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పతకాలను అభువృద్ది కార్యక్రమాలను చేపడతామంన్నారు. గ్రామాల అభివృద్ధి అయితేనే రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఏఎంసీ శంకరమ్మ, మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment