బ్యాంక్ మేనేజర్ సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 22 ; రెబ్బన తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం తహశీల్ధార్ రమేష్ గౌడ్ అధ్యక్షతన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ , బ్యాంకు మేనేజర్ ల తో సమావేశం ఏర్పాటు చేసారు . ఈ నెల 24వ తేదీన బ్యాంక్ అకౌంట్ లేనివారి కోసం స్థానిక మండలపరిషత్ కార్యాలయం దగ్గర బ్యాంక్ మేళా నిర్వహిస్తున్నామని బ్యాంక్ అకౌంట్ లేని వారు రేషన్ కార్డు ,ఆధార్ కార్డు జీరాక్స్ ,రెండు ఫోటోలు వెంట తీసుకు వచ్చు కోవాలని సూచించారు ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోని డిజిటల్ ఇండియా లో అందరు భాగస్వామం కావాలని తెలియజేశారు . ఈ సమావేశం లో బ్యాంక్ మేనేజర్ లు ప్రకాష్ ,హన్మంత్ రావు ,తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment