రైతులకు వ్యవసాయ సుబ్సిడి పై అవగాహనా
రైతులకు వ్యవసాయ సుబ్సిడి పై అవగాహనా
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ కోరకు సబ్సిడీపై అందించే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి మంజుల అన్నారు సోమవారం రెబ్బెన మండలంలోన గోలేటి గ్రామాల్లో మన తెలంగాన-మన వ్యవసాయం అవగాహన సదస్సులో మంజుల మాట్లాడుతూ రైతులు వ్యవసాయ భూసార పరీక్షలు చేయించుకోని పంటలను పండిస్తూ అధిక దిగుబడులను .సాధించాలని పెరుకున్నారు రైతులు , పాడిపశువుల పెంపకం చేపట్టి ఆర్థికంగా ప్రగతి పథంలోకి సాధించాలని కోరారు. రైతులు సేంద్రియ ఎరువులు వాడడం వల్ల అదిక దిగుబడులు వస్తాయని, ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటించి, సేంద్రియ ఎరువులు వాడడం అదిక దిగుబడి సాదించాలని రసాయన ఎరువులను వాడితే బుసారం దెబ్బతిని దిగుబడులు తక్కువకు కారణం అవుతాయి అని అన్నారు. ఈ సదస్సులో పశువైద్య అధికారి సాగర్, సర్పంచ్ తోట లక్ష్మన్, ఎం పి టి సిలు సురేధర్ మురళి బయీ తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment