Saturday, 21 May 2016

రైతులకు సబ్సిడీ ఫై విత్తనాల పంపినీ

రైతులకు సబ్సిడీ ఫై విత్తనాల పంపినీ                                

(రెబ్బెన వుదయం ప్రతినిధి);రెబ్బెన మండలంలో  వ్యవసాయ రైతు  సహకార కేంద్రంలో శనివారం నాడు రైతులకు సబ్సిడీ ఫై కందులు మరియు జీలుగా విత్తనాలను పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జెడ్. పి .టి.సి బాబురావు,సింగల్ విండో చైర్మన్  గాజుల రవి , మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రేణుక, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఎ. ఓ మంజుల , టి ఆర్ ఎస్ మండల అద్యక్షుడు పోటు శ్రీనివాస్ , సి. ఈ .ఓ సంతోష్  రైతు లు గోపి , గంగాధర్ , మల్లేష్ ,   శ్రీను దితరులు  పాల్గొనారు. 

No comments:

Post a Comment