సాదా బైనామలను ఉచిత భూ పట్టాలు చేసుకోండి -తహసిల్దార్
(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సాధబైయన ద్వారా 5ఎకరాలభూమి రైతులు ఉచిత భూ పట్టాలు చేసుకోవాలని రెబ్బెన మండల తాహసిల్దార్ బండారి రమేష్ గౌడ్ గురువారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. 2-06-2014 లోపల సాధబైనమ ద్వారా 5ఎకరాల భూమి కొనుగోలు చేసినవారు సకాలంలో వచ్చే నెల తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోచ్చావ ల సందర్బంగా రైతులకు ఉచిత భూ పట్టాలు తీసుకొనుటకు స్థానిక మీ సేవలలో సాధబైనామ లు మరియు ఇతర భూ పత్రాలను జూన్ 2నుండి జూన్ 10వ తేది వరకు మీ సేవలలో ధరకాస్తు చేసుకోని రైతు లు సద్వినియోగం చేసుకోవాలని తాహసిల్దార్ కోరారు
No comments:
Post a Comment