Friday, 20 May 2016

తెలంగాణా జాగృతి యూత్ మండల కార్యవర్గం ఎన్నిక

తెలంగాణా జాగృతి యూత్ మండల కార్యవర్గం ఎన్నిక      
 (రెబ్బెన వుదయం ప్రతినిధి);  తెలంగాణ  జాగృతి యూత్ మండల కార్యవర్గాన్ని  గురువారం నాడు రెబ్బెన ఆర్ అండ్ బీ అతిధి గృహం లొం నియోజక వర్గ అద్యక్షుడు హన్మండ్ల సాయికృష్ణ మరియు తూర్పు  కో  కన్వినర్ రంగు మహేష్ గౌడ్ కార్య వర్గ  సభ్యుల ఆధ్వర్యం లో జాగృతి మండల కార్యవర్గాన్ని  ఎన్నుకోవడం జరిగింది  . రెబ్బెన మండల జాగృతి యూత్ అద్యక్షుడు గా ఆవిడపు గోపి, మండల ఉపాద్యక్షుని గా మండల తిరుపతి, ప్రధాన కార్యదర్శి గా వనమాల వినయ్ , కోశాది కారిగా ముంజాల వెంకన్న గౌడ్, ప్రచార కార్యదర్శులు గా గాందార్ల  శ్రీనివాస్, టేకం వెంకటేష్ , కార్యవర్గసబ్యులు  అమిత్ జైశ్వాల్ , సాగర్ , ఆవిడపు తిరుపతి, బొడ్డు రాజు , వంశీ కోట్రంగి , గుర్లె బిమేష్ లను ఎన్నుకోవడం జరిగిందని కో కన్వినర్ రంగు మహేష్ గౌడ్  ఒక ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment