Thursday, 26 May 2016

కార్మికుల సమష్య ల పై ఒక్క రోజు నిరాహార దీక్ష

కార్మికుల సమష్య ల పై ఒక్క రోజు  నిరాహార దీక్ష
(రెబ్బెన వుదయం ప్రతినిధి); భెల్లం పల్లి ఏరియా లో సింగరేణి మైననర్స్ మరియు ఇం జనీరింగ్ వర్కర్స్ ఉనియన్ యచ్ యం యస్ విభాగం వారు కార్మికుల సమష్య ల పై గురువారం రెబ్బెన మండలం గోలేటి జియం కార్యాలయం ముందు  ఒక్క రోజు  నిరాహార దీక్ష చేపట్టారు వారు మాట్లాడుతూ సకలజన సమ్మే కాలపు వేతనాలను వెంటనే చెల్లించాలని వారసత్వపు ఉద్యోగాలను అమలు చేయాలనీ ,కార్మికుల కొరకు రెండు పడకల ఇం డ్లను నిర్మించాలని ,కాంట్రాక్ట్ కార్మికుల క్రమభద్ధికరన చేయాలనీ,జీతాల పెంపు ,తొలగించిన వారి ఉద్యోగాలు వారి పిల్లలకు ఇవ్వాలని అన్నారు. ఈ దీక్షలో మని రామ్ సింగ్ ,రాజనర్సు ,రాజన్న ,అం జనేయులు గౌడ్ తదితరలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment