Wednesday, 11 May 2016

రైతులు గ్రామసబలో పాలుగోనలని రెబ్బెన ఎం అర్ ఓ

రైతులు గ్రామసబలో పాలుగోనలని రెబ్బెన ఎం అర్ ఓ 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); నేటినుండి జరిగే గ్రమసభాలలో కవులు రైతులు పట్టా రైతులు తమతమ లో  గ్రమసబలో పాలుగొనలని రెబ్బెన తసిల్ద్ ర్ అన్నారు. అరుహుల్లైన కవులు రైతులు పట్టా దారుల అనుమతితో రునలుతిసుకోవడంకోసం 17 వ తేదీవరకు జరుగు గ్రమసబలో పాలుగోనలని రెబ్బెన తసిల్ద్ ర్  కోరారు. 

No comments:

Post a Comment