Wednesday, 18 May 2016

రైలులో నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

   రైలులో నుంచి  పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి 


(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలో ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్ పరిదిలో   గుర్తు తెలియని  రైలు నుండి  జారి   పడి   గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.  ఆ వ్యక్తి వయసు సుమారు   25 వరకు వుంటుంది.  ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్   నిలి కలరు షార్ట్,  కాఫీ కలరు పైంట్ వున్నట్లు   స్తానికులు వివరాల మేరకు  ఇంకా పూర్తి సమాచారం తెలియరాలేదు

No comments:

Post a Comment