Sunday, 15 May 2016

ఫీల్డ్ అసిస్టంట్లకు ఆరోగ్యభద్రత కార్డులు జారి చేయాలి


 ఫీల్డ్ అసిస్టంట్లకు ఆరోగ్యభద్రత కార్డులు జారి చేయాలి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి)ఫీల్డ్ అసిస్టంట్లకు  491 జి ఓ  ప్రకారం ప్రతి కుటుంబ సభ్యులకు ఆరోగ్య కార్డులు, ఉద్యోగ  అర్హులకు  ఇక్రిమెంటులు ఇవ్వాలని  సెక్రటరీ శ్రీనివాస్ అన్నారు.  రెబ్బెన లోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు చేస్తున్న  సమ్మె శని వారనికి 5వ రోజుకు చేరుకుంది. వారు మాట్లాడుతూ  చాలి చాలని  వేతనాలతో  ఉద్యోగాలు చేస్తున్నామని, కనీసం వేతనం 15000 చెల్లించాలని, ఫీల్డ్ అసిస్టంట్ లకు  మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ,  ప్రభుత్వం సమస్యలను పరిశీలించడం లో విఫలం అయింది అని తేలిపారు. ఈ  నిరవదిక సమ్మె ఫీల్డ్ అసిస్టంట్ లు వెంకటేశం, కె.తిరుపతి  మొగిలి, ఎ . తుకారం, ఎ. ఫైకయ్య   స్వప్న, డి గణపతి ,దేవానం. తిరుపతి , ఉన్నారు   

No comments:

Post a Comment