Tuesday, 17 May 2016

తెలుగు దేశం పార్టి కార్యవర్గం ఎన్నిక

   తెలుగు దేశం పార్టి కార్యవర్గం ఎన్నిక                                                                                                                                                                         

(రెబ్బెన వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలం లో మంగళ వారం నాడు ఆర్ అండ్ బి  గెస్ట్ హౌస్ లో తెలుగు దేశం  పార్టి నూతన  కార్యవర్గ సమావేశం జరిగింది.  మహిళా విబాగం జిల్లా అధ్యక్షురాలు  సొల్లు లక్ష్మి అద్వర్యం లో పార్టి నూతన కార్యవర్గ ఎనుకున్నారు. మండల అధ్యక్షునిగా సంగం శ్రీనివాస్  , ఉపదాక్షునిగా జాదవ్ ప్రెమ్ దాస్,  మండల అదికార ప్రతినిది గా జాబరి రావుజి,  రెబ్బెన తెలుగు దేశం పార్టి  యూత్  మండల అధ్యక్షునిగా మడ్డి శ్రీనివాస్,  ఎన్నుకోవడం  జరిగింది. ఈ కార్యక్రమం లో టిడిపి పార్టి మండల కార్యర్దర్శి  అజయ్ కుమార్ జైస్వాల్ , టిడిపి జిల్ల ఉపాదక్షురాలు గజ్జెల అనసూయ , వెంకటరాజం , నానాజీ , గాలి ఓదెలు , మహేందర్  తదితరులు పాల్గొనారు  

No comments:

Post a Comment