Sunday, 29 May 2016

వడ దెబ్బ తో ఒకరి మృతి

వడ దెబ్బ తో ఒకరి మృతి 

(రెబ్బెన వుదయం ప్రతినిధి); వడ దెబ్బతో రెబ్బెన మదలం లోని పున్జుమెర గూడెం కు చెందినా గుర్లె బోరు మేర (65) ఆదివారం ఉదయం మృతి చెందారు. మృతుడు బురుమెర  శని వారము  పులాజి బాబా గుడి వద్ద పని కి వెళ్లి వచ్చాడని , అస్వస్థకు గురయ్యాడని శనివారం ఉదయం వంతులు విరోచనాలు చేసు కొని అక్కడే మరణించినట్లు భందువులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment