Sunday, 29 May 2016

తెలంగాణా ఉద్యమకారులను ఆదుకోవాలి --బోగే ఉపేందర్

తెలంగాణా ఉద్యమకారులను ఆదుకోవాలి --బోగే ఉపేందర్

(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగా ఉద్యమ కారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బి సి సంగం జిల్లా ఉపా ద్యాక్షుడు బోగే ఉపేందర్ అన్నారు , ఆదివారం రెబ్బెన కు వచ్చిన మంత్రి జాగు రామన్నకు వినతి పత్రాన్ని ఇచ్చారు , తెలంగాణా ఉద్యమములో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర సాధనలో పాల్గొన్నామని అన్నారు , ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని . ప్రతి ఒక్కరికి 5ఎకరాల భూమిని ఇవ్వాలలని , ఆర్థికంగా నష్టపోయిన వారికి 25 లక్షలు ఇవ్వాలని ,అదేవిదంగా బి సి సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు అయ్యే విదంగా చూడాలని అన్నారు .  

No comments:

Post a Comment