Monday, 2 May 2016

పైపుల కంపెనీ లో మేడే వేడుకలు

   పైపుల కంపెనీ లో మేడే వేడుకలు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలో స్తానిక పల్లవి పైపుల కంపెనీ లో సి ఐ టియు  సి అధ్వర్యంలో మేడే 130 వ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు కార్మికుల హక్కుల కోసం పోరాడాలి అని కార్మికులు అందరు ఏకముగా వుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో   సి ఐ టి యు  సి   జిల్లా ఉప   అధ్యక్షుడు అల్లూరి లోకేష్ ,  గిరిజన సంఘం జిల్లా కమిటి సబ్యులు భీం రావు ,నానాజీ,రమేష్ ,మొండి ,శ్రీనివాస్, మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment