(రెబ్బెన వుదయం ప్రతినిధి); మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలోపనిచేస్తున్న కూలీల దగ్గరి నుండి బ్రాంచ్ పోస్ట్ మెన్ [ బి పి ఎమ్] ఉపాది హామీ కులిలకు వేతనాలు చేల్లిన్చేటప్పుడు 10 రూపాయలనుండి 50 రూపాయల వరకు అదనంగా వసులు చేస్తున్నారు రెబ్బెన గ్రామా పంచాయితీ పరిదిలో పని చేస్తున్న ఉపాది కూలీలు శుక్రవారం స్తానిక ఎం పి డి ఓ లక్ష్మి నారాయణ కి మరియు ఎ పి ఓ కల్పనకు వినపతి పత్రం అందించి అనతరం కూలీలు మాట్లాడుతూ వారం వారం వేతనాలు చేల్లిన్చేటప్పుడు బ్రాంచ్ పోస్ట్ మెన్ [ బి పి ఎమ్] లు కూలిల దగ్గరి నుండి పైన మిగిలిన చిల్లర 10 నుండి 50 వరకు రూపాయలు తీసుకుంటున్నారు మరియు ఎ గ్రామంలో వున్నా కూలీలకు వారి గ్రామాలలో ఇవ్వాల్సి వుండగా మండల కేంద్రంలో వారి ఇంటి వద్ద ఇస్తున్నారు వేతనం తీసుకోవడానికి కూలీలు వారి రోజువారి వేతనం పోగొట్టుకొని మండుటెండలో మండల కేంద్రం లోని వారి ఇంటి వద్దకు వచ్చి తీసుకోవలసి వస్తుందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటి దుస్తితి పురనవ్రుతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఎన్ . మల్లేష్ ,సంతోష్ ,హన్మంతు , పాoడు వగుమెర రాజుకుమార్ , రాజు,నరసింహ శ్యంరావు రమేష్, నర్సయ్య ,కాంతారావు తదితర కూలీలు పాల్గొన్నారు
No comments:
Post a Comment