ఫీల్డ్ అసిస్టంట్ లకు ఉద్యోగ బద్రత కల్పించాలి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); మండలంలో గత 12 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టంట్ పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అధ్యక్షుడు రహమాన్ తెలిపారు. బుదవారం రోజున ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడుతూ గత 11సంవత్సరాలుగా క్షేత్ర స్తాయిలో విదులు నిర్వహిస్తున్నామని చాలి చాలి వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నామని అని అన్నారు మా సమస్యల పరిష్కరాల కోసం 2015 లో 50 రోజులు సమ్మె చేయగా ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి హామీ ఇచ్చి మరచి పోయారు అని అన్నారు నేటికి 11 నెలలు గడుస్తున్న ప్రభుత్వం సమస్యలను పరిశీలించడం లో విఫలం అయింది అని తేలిపారు జిల్లా రాష్ట్ర కమిటి పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తున్నామని రేగ్యులర్ చేయాలనీ అన్నారు ఫీల్డ్ అసిస్టంట్లకు కనీసం వేతనం 15000 చెల్లించాలని అన్నారు ఫీల్డ్ అసిస్టంట్ లకు మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ అన్నారు జి ఓ నంబర్ 491 ప్రకారం ప్రతి కుటుంబ సభ్యులకు ఆరోగ్య కార్డులు ఉద్యోగులకు అర్హులను బట్టి ఇక్రిమెంటులు ఇవ్వాలని అన్నారు ఈ నిరసనలో ఫీల్డ్ అసిస్టంట్ లు జె శ్రీనివాస్, కె మొగిలి, తుక్కరం, స్వప్న లు ఉన్నారు
No comments:
Post a Comment