సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని విజయవంతం చేయండి; జీఎం రవి శంకర్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఈ నెల 23వ తేదీన రెబ్బన మండలం లోని గోలేటి శ్రీ భీమన్న క్రీడా ప్రాంగణం లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కే రవి శంకర్ తెలిపారు ఉదయం పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. సాయంత్రం 6 గంటలనుండి 10గంటలు వరకు హైద్రాబాద్ సినీ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అన్నారు ఈ నెల 20 తేదీన గోలేటి టౌన్ షిప్ న సింగరేణి పాఠశాల గ్రౌండ్లో సాయంత్రం 5 గంటల నుండి మాదారం టౌన్ షిప్ లో మినీ గ్రౌండ్ ముందు సాయంత్రం 5 గంటల నుండి అలాగే పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మాదారం టౌన్ షిప్ మరియూ గోలేటి టౌన్ షిప్ లో ని క్వాటర్స్ లో ఉండేవారు తమ ఇంటి పచ్చదనం పరిశుభ్రత తో పాటించిన వారి యొక్క ఉత్తమ గృహమును ఎన్నుకోవడం జరుగుతుంది కావున పచ్చదనా పరిశుభ్రత పాటిస్తూ తమ ఇంటిని అందంగా ఆలన్కరించిన కార్మికుల పేరులను నమోదు చేసుకోవలసినదిగా పేర్కొన్నారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో ఏరియా పరిసర వాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని కోరారు.
No comments:
Post a Comment