వి ఆర్ ఏ లు తహసీల్దార్ కి వినతి
రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం లో పనిచేస్తున్న వి. ఆర్ .ఏ. లు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల తో కూడిన వినతి పాత్రని మంగళవారం తహసీల్దార్ రమేష్ గౌండ్ కి ఆందిచారు . అనంతరం వి. ఆర్ .ఏల మండల అదేక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ కనీస వేతనం 18వేలుకు పెంచాలి అని. అర్హత కలిగిన వి ర్ ఏ లను అటెండర్లుగ పదవిని కల్పించాలని ఆలాగే వి ఆర్ ఓ లని 30% నుండి 70% వరకు వేతనం పెంచలని, కొత్తగా ఏర్పడిన రెవెన్యూ కార్యాలయంలో కలిగే వున్న పోస్ట్ లో అర్హత కల్గిన వారిని నియమించాలని అన్నారు . వి ఆర్ ఏ లు దుర్గం శ్రీనివాస్ , అడే వినోద్ , దుర్గం జానయ్య , దుర్గయ్య , రాజలింగు, శ్రీనివాస్, తదితరులు వున్నారు,
No comments:
Post a Comment