క్రీడాకారుల కోసం షటిల్ కోర్ట్ ప్రారంభం
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 24 కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 24 రెబ్బెన రైల్వే స్టేషన్ సమీపంలో క్రీడాకారుల కోసం తెరాస నాయకులూ నూతన షటిల్ కోర్టుని ప్రారంభించారు. యువకుల నైపుణ్యాన్ని వెలికితీసే క్రమంలో యువకులను ప్రోత్సహిస్తే క్రీడారంగంలో రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావు సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ ఉపసర్పంచ్ శ్రీధర్ తెరాస తూర్పు జిల్లా ఉపాద్యక్షులు నవీన్ కుమార్ జైస్వాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్న సోమశేఖర్, టౌన్ అధ్యక్షులు రాపర్తి అశోక్, సోమయ్య , నాయకులు మోడెమ్ చిరంజీవిగౌడ్ , వెంకన్న గౌడ్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment