సోనాపూర్ లో నగదు రహిత లావాదేవీల సర్వే
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25; నగదు రహిత లావాదేవీల పై రెబ్బెన తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ ఆదివారం ప్రత్యేకంగా సిబ్బందితో సర్వే కు వెళ్లారు . ఈ సందర్బంగా ఆయన ఇంటి ఇంటి కి వెళ్లి సమగ్రంగా సర్వేను చేపట్టాలని అన్నారు . ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సిబ్బందికి తెలియ జేశారు. ప్రతి ఒక్కరికి బ్యాం కు పాసు పుస్తకాలు ఉండాలని , ఏ టి ఎం లు ఉండే విదంగా చూడాలని పేర్కొన్నారు.
No comments:
Post a Comment