బదిలిపై వెళ్తున్న ఉద్యోగికి సన్మానం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి ఏరియా సింగరేణి స్టోర్ లో పని చేసే క్లార్క్ సబితా ను శనివారం సింగరేణి అధికారులు సన్మానించారు . ఈ సందర్బంగా బదిలీ పై వెళ్తున్న సబితా ను పూల మాలలతో , శాలువాలతో ఘనంగా సన్మానించారు . డి వై జి ఎం (ఈ & ఎం ) గౌరీ శంకర్ మాట్లాడుతూ సింగరేణి లో ఆమె అందించిన సేవలు మరువ లేనివని అన్నారు . ఈ కార్య క్రమములో అధికార నరేష్ , గోపాల కృష్ణ , జమీల్ , కరీమొద్దీన్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment