Thursday, 15 December 2016

పేద విద్యార్థులకు ఆట దుస్తులు పంపిణి

పేద  విద్యార్థులకు ఆట దుస్తులు పంపిణి 

కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) గ్రీన్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థపకుడు వస్త్ర్హం నాయక్ గురువారం రెబ్బెన మండలం లోని పులికుంట కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు  ఆట దుస్తులను పందిపిని చేసారు. ఈ కార్యక్రమం లో రెబ్బెన తాసిల్దర్ రామేశ్ గౌడ్, మండల విద్యాధికారి వెంకటేషేరా స్వామి పాల్గొని మాట్లాడారు విద్యార్థులకు బాగా చదువుకొని ఉన్నతశ్రేణిలకు చేరాలంటే ,పేద విద్యార్థులకు ఆర్ధికంగా చేయతనిచ్చే లక్ష్యం తో ఈ విద్యార్థులకు సహాయం చేయడం గొప్పతనం అని అన్నారు ఇలానే సహాయక కార్యక్రమాలు ఇంకా చేయాలనీ మా తరుపునుంచికూడా విద్యార్థులకు సహాయం అందిస్తాం అని తాసీల్దార్ అన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి శ్రీనివాస్ ,సి ఆర్ పి  దేవేందర్ ,సత్యనారాయణ్ ,పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment