Sunday, 25 December 2016

సింగరేణి క్రీడాకారులకు బంగారు పథకాలు

 సింగరేణి క్రీడాకారులకు బంగారు పథకాలు 
కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25 బెల్లంపల్లి ఏరియా సింగరేణి క్రీడాకారులకు కోల్ ఇండియా లెవెల్ పోటీలలో బంగారు పతాకాలు సాదించారని స్పోర్ట్స్ సుపేర్వేజర్ హెచ్ రమేష్ తెలిపారు.  కోల్కత్తాలో జరిగిన సి ఎల్ ఐ ఇంటర్ కంపెనీ పోటీలలో  గోలేటి ఖేరాగూడ ఓపెన్ క్యాస్ట్ లో ఈ పి  ఆపరేటర్  ఎం యు భాస్కరా చారీ ,  మురారి రావు కు బంగారు పథకాలు రావడముతో బెల్లంపల్లి ఏరియా కు వన్నె తెచ్చ్చారని ఏరియా జి ఎం కె రవి శంకర్ అన్నారు . ప్రత్యక అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment