అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రెబ్బన ఆసిఫాబాద్ రైల్యేస్తేషన్ లో మంగళ వారం ఉదయము రామగిరి ఫ్యాసింజర్ కి ఐదు కీటాన్ల రేషన్ బియ్యం రెబ్బెన ఎస్ ఐ దార మ్ సురేష్ స్వాధీనం చేసుకున్నాము అని తెలిపారు. పభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని తినటానికి కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆల్రమంగా తరలించడం నేరం అన్ని అన్నారు.
No comments:
Post a Comment