Sunday, 18 December 2016

రైతుల క్షేమమే భాజపా లక్ష్యం ; రాష్ర ఉపాధ్యక్షులు ఎస్ కుమార్

రైతుల క్షేమమే భాజపా లక్ష్యం ; రాష్ర ఉపాధ్యక్షులు ఎస్ కుమార్ 

కొమురం బీమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్18 రైతుల సంక్షేమం కోసం ఫసల్ భీమా యోజన పథకాన్నీ  నరేందర్ మోడీ  ప్రవేశ పెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ కుమార్ అన్నారు ఆదివారం రెబ్బెన మండలం లో గోలేటి లో కొమరంభీ జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య అతిధి గ హాజరై మాట్లాడారు రైతులు పంటలపై  ఇన్సూరెన్స్ చేపియాలని సూచించారు. ఫసల్ భీమా యోజన అంటే రైతులు పండించిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల నష్టం జరిగిన చొ పంటల తాలూకా ఇన్సూరెన్స్ లతో రైతులు నష్ట పోకుండా  లబ్ది చేకూరడానికి ఏర్పాటు చేసిన పతాకాము అని  అన్నారు . ఈ పథకం కింద  రబీ సీజన్లో వారి కి ఒక ఎకరా వారికీ  28000 వేలు భీమా మొత్తానికి గాను 420 చొప్పున జొన్నపంటకు 10,000 రూ  మొత్తానికి 150 చొప్పున, మొక్క జొన్నకు 20,000 రూ   భీమా  300 చొప్పున , మినుములు 10,000 రూ . బీమా కు 150రూ , చొప్పున వేరు సెనగ 18,000 కు 270భీమా తో మిర్చికి 24,000 రూ  బీమా 12000 ప్రీమియం గ రైతులు ఫసల్ భీమా యోజన పథకంలో చెల్లించినట్లైతే ప్రకృతి విపరీత్య అగ్నిప్రమాదం ,పిడుగు పాటు ,వడగళ్ల వాన,  అతివృష్టి చే పంటలు నీట మునిగిన, వాతావరణం అనుకూలించక తెగలు పట్టిన పొలాలకు ఏఇలాంటి కరుణాలచే రైతులు నష్ట పోయినచో ప్రీమియం కట్టిన రైతులకు ప్రభుత్వం తరుపున 25% నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నదని తెలిపారు . రైతులు పంట రుణాలు పొందే బ్యాంకులలో నిర్బండ ప్రతిపదికాన భీమా ప్రీమియం బ్యాంక్ అధికారులకు చెల్లించాల్సి ఉంటుంది అన్నారు రైతుల కు మరింత సమాచారం కొరకు సంభంధితి వ్యవ సాయ అధికారులను సంప్రదించి ఫసల్ భీమా యోజన పథకాన్నివినియీగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో  జిల్లా అధ్యక్షులు జెపి పొడేల్, మాజీమంత్రి అమర్సింగ్ థిలావత్, బిజెపి జిల్లా ప్రధాన కకార్యదర్శి బొనగిగి శాతిష్  బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్ తదితర నాయకులూ తదితరులు ఉన్నారు.       

No comments:

Post a Comment