Sunday, 25 December 2016

ప్రభుత్వ ఉపపాద్యాయుడికి తీవ్ర గాయాలు

ప్రభుత్వ ఉపపాద్యాయుడికి తీవ్ర గాయాలు 


కోమురం భీంమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 25; రెబ్బెన మండలములోని ఆదివారం  నక్కలా గూడా ప్రధాన రహదారి పై జరిగిన రోడ్ ప్రమాదంలో తక్కళ్ళ పల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిత్  గా పని చేస్తున్న ఆత్రం కేశవ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి . ఆత్రం కేశవ్ ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఎదురుగా వస్తున్నా ద్విచక్ర వాహనం ఢీకొనడముతో తల కు తీవ్ర ఘాయాలయ్యాయి . రెబ్బన పొలిసుల  సహాయముతో  హుటా హుటిన  108 అంబులెన్సులో బెల్లం పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

No comments:

Post a Comment