నేడు కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ గొల్లేటి టౌన్ షిప్ సందర్శన
నగదు రహిత లావాలదేవిలా పై అవగాహనా
నగదు రహిత లావాలదేవిలా పై అవగాహనా
కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 22; నేడు కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ గొల్లేటి టౌన్ షిప్ సందర్శన
నగదు రహిత లావాలదేవిలా పై అవగాహనా సదస్సు ఈ రోజు గురునారం సింగరేణి ఆఫీస్ లో మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించబడునని తసీల్దార్ బండారి రమేష్ గౌడ్ తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్తులు, రైతులు,మొబైల్ పాయింట్ యజమానులు పెటిలైజర్లు, చిన్న తరహా వ్యాపారస్తులు, అంగన్ వాడికార్య కర్తలు, రేషన్ డీలర్లు, సింగరేణి అధికారులు, కార్మికులు అందరు ఈ నగదు రహిత లావా దేవిల అవగాహనా సదస్సుకు రావాలని కోరారు. రెబ్బెన మండలం లోని గొల్లేటి గ్రామపంచాయతి పైలెట్ పంచాయతీ గా ఎన్నికైనట్టు తెలిపారు. అందుచే నగదు రహి రహిత దేవిలను ప్రత్సాహిస్తూ స్వీపింగ్ మిషిన్ వాడకాన్ని అమలులోకి తీసుకు వచ్చి ప్రజలకి అవగాహాన కల్పిస్తూ ప్రతి ఒక్క సామాన్యులకు అందుబాటులకు వచ్చేలా సహకరరించాలని కోరారు.
No comments:
Post a Comment