గుర్తు తెలియని రైలుకు ఢికొని వైద్య అధికారి మృతి
కొమురం బీమ్ రెబ్బెన డిసెంబర్ 21; రెబ్బెన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్నాఎల్ రజిత (27) ఆసుపత్రి వెనక ఉన్న రైల్వే ట్రాక్ వద్ద మంగళారం సాయంత్రం గుర్తు తెలియని రైలు కింద పడి మరణించినట్టు రైల్వే జి ఆర్ పి పోలీస్ ఏ సత్తయ్య తెలిపారు.రజిత తాండూర్ ఆసుపత్రిలో పని చేస్తుండగా తాత్కాలికంగా కార్య నిర్వహణ రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేస్తు మంగళవారం ఉదయం 9:00 గం ,ల నుండి సాయంత్రం 5గ వరకు డ్యూటీ ముగించుకొని వెళ్ళినట్లు వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కార్యనిరవ్హణలో ఎదో తెలియని మనస్థాపనతో మొభావంగా ఉండేదని తెలిపారు , కేసు నమోదు చేసుకొని దారియాప్తు చేస్తున్నాం అన్నారు.
No comments:
Post a Comment