పదవి విరమణ పొందిన ప్రధానోపాధ్యాయురాలు
రెబ్బెన మండలం గోలేటిలో సింగరేణి హై స్కూల్ లో ప్రధానోపాధ్యాయురాలు మంగళవారం రోజున సుగుణ కుమారి పదవి విరమణ పొందినారు ఈ సందర్బముగా చిత్తరంజన్, డి జి ఎం మేనేజర్ పాతశాలకు విచ్చేసి పదవి విరమణ కృతఙ్ఞతలు తెలిపారు వారు మాట్లాడుతూ కొత్తగా వెంకటేశ్వర్లు ని ప్రధానోపాధ్యాయుడిగా నియమించా అన్నారు అదే విధముగా చిత్తరంజన్ మాట్లాడుతూ పతశాలకు కావాల్సిన సదుపాయాలు అందిస్తా మన్నారు విద్యార్థులకు క్రమశిక్షణ మరియు విద్య బోదన పెంచి మంచి ఫలితాలు తేవాలి అని అన్నారు అనంతరం సుగుణ కుమారి మాట్లాడుతూ 34 సం రాలుగా సింగరేణి పాటశాలలో పనిచేసి 4సం రాలుగా ప్రధానోపాధ్యాయురాలుగా అవకాశం కల్పించిందుకు కృతఙ్ఞతలు తెలిపారు అదేవిధముగా కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ ఈ అవకాశం తో తన వంతు కృషి చేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రావు ఈ హన్మంతు కె బాస్కర్ పి ఇ టి యశ్వంత్ పాండురంగం అన్వర్ సుమన్ కనకయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.