కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ; తెరాస బహిరంగ సభకు గోలేటి నుండి తరలివెళ్లిన తెరాస నాయకులూ మరియూ కార్యకర్తలు ఈ సందర్బంగా పన్నెండు బస్సులల్లో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీర్ మొదటి సారిగా సీఎం హోదాలో సింగరేణి ప్రాంతానికి వస్తుండటం తో కార్మికులకు ఇచ్చిన హామీలు ఈ రోజు నెరవేరుతాయని సింగరేణి కార్మికులు ఎంతో ఉత్కంఠతో ఈ యొక్క సభకు హాజరవుతున్నటు సమాచారం . కార్మికులు నల్లగొండ సదాశివ్ M.శ్రీనివాస్ రావ్, ప్రకాశ్ రావ్. రాంబాబు. అబ్బు శ్రీనివాస్ రెడ్డి. ఎం.చర్లిస్. కుమారస్వామి . రాములు, శేఖర్. అధికారులు,శ్రీనివాస్ ఎస్ ఓటు జెనరల్ మేనేజర్ .జూపక కిరణ్ కుమార్,డి వై పి యం లు రాజేశ్వర్ , రామ శాస్త్రి. సుదర్శన్. ఐ ఈ డి యోహాన్ కిరణ్ కుమార్ , తదితరులు వెళ్లారు.
No comments:
Post a Comment