Tuesday, 27 February 2018

శ్రీరాంపూర్ సభకు తరలివెళ్లిన నేతలు మరయూ కార్మికులు

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 27 ;  తెరాస బహిరంగ సభకు గోలేటి నుండి తరలివెళ్లిన తెరాస నాయకులూ మరియూ కార్యకర్తలు  ఈ  సందర్బంగా పన్నెండు  బస్సులల్లో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీర్ మొదటి సారిగా సీఎం హోదాలో  సింగరేణి ప్రాంతానికి వస్తుండటం తో కార్మికులకు ఇచ్చిన హామీలు ఈ  రోజు నెరవేరుతాయని సింగరేణి కార్మికులు ఎంతో ఉత్కంఠతో ఈ యొక్క సభకు హాజరవుతున్నటు సమాచారం . కార్మికులు  నల్లగొండ సదాశివ్  M.శ్రీనివాస్ రావ్, ప్రకాశ్ రావ్. రాంబాబు. అబ్బు శ్రీనివాస్ రెడ్డి. ఎం.చర్లిస్. కుమారస్వామి .  రాములు, శేఖర్. అధికారులు,శ్రీనివాస్ ఎస్ ఓటు జెనరల్ మేనేజర్ .జూపక కిరణ్ కుమార్,డి వై పి యం లు  రాజేశ్వర్ , రామ శాస్త్రి. సుదర్శన్.  ఐ ఈ డి యోహాన్  కిరణ్ కుమార్ , తదితరులు వెళ్లారు.

No comments:

Post a Comment