కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 24 ; ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం లి. రెబ్బెన నందు వాటాదనం కలిగిన రైతులు త్వరలో సొసైటీఎన్నికలు ఉన్నందున ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమకు సంబందించిన ధ్రువపత్రాలను సంఘం కార్యాలయం నందు మార్చ్ మూడవ తారీఖు లోపు అందజేయాలని సీ ఈ ఓ ఆర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు . సంఘం లో రూ.300 వాటా దనం కలిగిన రైతులు మరియు కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకొనేవారు తమ ఆధార్ కార్డు, ఫొటో, మీ సేవ పహాని లేదా పట్టా పుస్తకం జిరాక్స్ లు 03-03-2018 తేదీ సాయంత్రంలోపు సంఘ కార్యాలయం లో అందచేయాలన్నారు.
No comments:
Post a Comment