కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 12 ;రెబ్బెన మండలం లక్ష్మిపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ సోమవారం జరిగింది. అరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బోరుకుటే నాగయ్య విగ్రహావిష్కరణ గావించి మాట్లాడుతూ ఈ నెల 19 ఆరె కులస్తుల ఆరాధ్యదైవమైన వీర శివాజీ 398 జయంతిని పురస్కరించుకొని ఘనంగా ఉత్సవాలు జరప నిశ్చయించినట్లు చెప్పారు. . ఈ జయంతిని అరె కులస్థులు మరియూ ప్రజలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్బంగా అరె కులస్థులు,గ్రామ అధ్యక్షులు సాయిరె తిరుపతి ,జైరాం ,నానాజీ ,తిరుపతి, మరియూ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment