ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 16; కార్మికసంఘాలపై తప్పుడుప్రచారం మానుకోవాలని సి ఐ టి యూ రాష్ట్ర కార్యదర్శి ఒంగురి రాములు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకే ష్ ,జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాసులు అన్నారు సోమవారం నాడు ఆసిఫాబాద్ జిల్లాకేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మిక చట్టం 1926 ప్రకారం కార్మిక సంఘాలు తమ సభ్యులనుండి సభ్యత్వ రుసుము వసూలుచేసుకోవచ్చని ఈ విషయంపై కనీస అవగాహనా లేకుండా ఎం ల సి పురాణం సతీష్ కార్మిక సభ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించడం భావ్యం కాదని తెలిపారు. కార్మిక సంఘం లేని ట్ ర్ఎస్ వాళ్ళు అంగన్వాడీ ఆశ వర్కర్లు, డబల్ బెదురూమ్ పధకమనిచెప్పి 100,200,రూపాయలను బలవంతంగా వాసులు చేస్తూ కార్మికసంఘాలపై బురద జల్లడం మానుకోవాలని ఎం ఎల్ సి పురాణం సతీష్ ను సి ఐ ట్ యూహెచ్చరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఐ ట్ యూ రాష్ట్ర నాయకులూ డ్ మల్లేష్,జిల్లానాయకులు ఆనంద్ కుమార్,సంజీవ్,మూరేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment