Thursday, 20 July 2017

మన ఒత్తిడి యె మన ప్రథమ శత్రువు - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

మన ఒత్తిడి యె మన ప్రథమ శత్రువు  - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్.
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ జూలై 20 ;   మన యొక్క మానసిక ఒత్తిడి వల్లనే అనారోగ్యనికి గురిఅవుతాము అని ,దానిని జయించవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ గారు తెలిపారు, గురువారం కుమ్రం భీమ్ జిల్లా స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో హైదరబాదు సోమాజిగూడ యశోద హాస్పిటల్ వారి సౌజన్యం తో మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు , పోలీసు సిబ్బంది కు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచితముగా ఆర్తో,గైనకాలజిస్టు,కార్డీయాలజీ ,జనరల్ ఫిజీసియన్స్ ,తో అధునాతనమైన 2 డి ఏకో, ఈ.సి.జి, బొన్ డెన్సిటీ టెస్ట్, కార్డీగృఫీ వంటి పరికరాలతో పరీక్షించారు, యశోద హాస్పిటల్ డాక్టర్లు,నగుర్,కిరణ్, అధిల్, ప్రీతి లు  యశోద హాస్పిటల్ మేనేజర్ విజయసారథి లతో పాటు యశోద హాస్పిటల్ యొక్క  రెండు ప్రత్యేక వాహనములు మెడికల్ క్యాంప్ నిమిత్తము ఆసిఫాబాద్ వచ్చాయి .ఈ కార్యక్రమము లో యశోద హాస్పిటల్ సిబ్బంది మరియు హెడ్ క్వార్టర్ ఆర్ఎస్సై లు  వామనమూర్తి, శేఖర్, అనిల్ కుమార్ MTO శ్రీనివాస్, ARSI శ్రీరాములు, ఎస్పీ సి.సి శ్రీనివాస్, ఎస్బీ ఏసై లు శివకుమార్, శ్యామ్ సుందర్,పోలీసు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్యకాంత్, ఇంతియాజ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహళద్, పాస్ పోర్ట్ అధికారి మురళి,క్యాంప్ కార్యాలయ సిబ్బంది కిరణ్, మరియు వామన్ లు పాల్గొన్నారు.



No comments:

Post a Comment