Wednesday, 14 November 2018

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా గోగర్ల రాజేష్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 14 : రెబ్బెన మండలముకు చెందిన గోగర్ల రాజేష్ ఎమ్మార్పీఎస్ రెబ్బెన మండలాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల సత్యనారాయణ ప్రకటించారు బుధవారం మండల కేంద్రంలోని నిర్వహించిన సమావేశంలో రెబ్బెన మండల కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా అరికిల్ల రాజయ్య, అధికార ప్రతినిధిగా నగరపు భుజంగ రావు ఉపాధ్యక్షులుగా ఎగిరేప్పుడు రమేష్ వేములూరి మల్లేష్ పరిస్తితికి టక్కర్ పెళ్లైన కార్యదర్శిగా ఈదరకు రవీందర్ కార్యదర్శులుగా లక్ష్మీనారాయణ, వేములూరి మాలిక్, శంకర్, సహకాకార్యదర్శిగా శ్రీనివాస్, మల్లేష్ ప్రచార కార్యదర్శులుగా లింగంపల్లి రాకేష్, కోశాధికారిగా అరికిల్ల మూర్తి , సలహాదారులుగా వేమూనురి శంకర్, వడ్లూరి గణపతి, సభ్యులుగా పురుషత్వం, అరికిల్ల స్వామి, భీమరాజు లు ఎన్నుకున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా అధ్యక్షుడుగా  ఎన్నికైన రాజేష్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తాననన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం పోరాటాలు చేపడతామని తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా బాధితులు అప్పగించినందుకు జిల్లా కమిటీకి కృతజతలు తెలిపారు. 

No comments:

Post a Comment