Friday, 30 November 2018

స్వేచ్చాయుత వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో   ఓటు హక్కు వినియోగించుకోవాలని  రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్  అన్నారు.అసెంబ్లీ  ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని ఓటర్లలో భరోసా కల్పించడానికి  పోలీసులు  శుక్రవారం  రెబ్బెన మండలంలోని నార్లాపూర్, నంబాల,  గ్రామాలలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ   సమాజంలోని ప్రజలకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రత కల్పిస్తుందని పోలింగ్ రోజు శాంతియుత వాతావరణం కల్పిస్తామని అన్నారు. ,ప్రజలు తమ ఓటు హక్కును స్వేచయుతంగా వినియోగించుకోవాల్సిందిగా కోరారు. .  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో పారామిలటరీ    . 

No comments:

Post a Comment