కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర0లో నేడు జరగనున్న కెసిఆర్ ఎన్నికల బహిరంగ సభకు సింగరేణి కార్మికులు భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని బెల్లంపల్లి ఏరియా టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ రావు బుధవారం పిలుపునిచ్చారు
No comments:
Post a Comment