Wednesday, 28 November 2018

కెసిఆర్ ఎన్నికల బహిరంగ సభకు సింగరేణి కార్మికులు భారీగా తరలాలి : ఎం శ్రీనివాస్ రావు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 :  ఆసిఫాబాద్  జిల్లా కేంద్ర0లో నేడు జరగనున్న కెసిఆర్ ఎన్నికల  బహిరంగ సభకు సింగరేణి కార్మికులు భారీగా  తరలివచ్చి సభను జయప్రదం చేయాలని బెల్లంపల్లి ఏరియా టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు  ఎం శ్రీనివాస్ రావు బుధవారం పిలుపునిచ్చారు

No comments:

Post a Comment