Saturday, 3 November 2018

దూరవిద్యా కోర్సుల ప్రేవేసానికి గడువు పెంపు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 3 : రెబ్బెన  మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్  సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో పీజీ కోర్సులలో  ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును నవంబర్ 6 వరకు పెంచుతూ కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ జి వీరన్న ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ జాకీర్ ,  కోఆర్డనేటర్ పూదారి మల్లేష్ తెలిపారు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్  సైన్స్ డిగ్రీ కళాశాల కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో నిర్వహిస్తున్న కోర్సులను ప్రవేశానికి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అంగన్వాడి కార్యకర్తలు యువతి యువకులు అర్హులను ఈ   అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

No comments:

Post a Comment