కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 17 : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలలో యువత చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. శనివారం రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన యువకులు తెరాస లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, గజ్జెల సత్యనారాయణ, సుదర్శన్ గౌడ్,భుజంగరావు, కస్తూరి మహేష్ ఉన్నారు
No comments:
Post a Comment