Sunday, 18 November 2018

బీజేపీ ఇంటింటి ప్రచారం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 18 :  బీజేపీ ఇంటింటి ప్రచారం కార్యక్రమన్నీరెబ్బెన మండల కేంద్రంలో  జ్ బి పౌడెల్, బీజేపీ ఆసిఫాబాద్ అభ్యర్థి ఆత్మారాం నాయక్ లు ఆదివారం నిర్వహించారు.   రానున్న ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.  మండలానికి చెందిన తెరాస   కార్యకర్తలు బీజేపీ లో కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించామని తెలిపరు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసర ఆంజనేయులు గౌడ్,  జిల్లా కార్యదర్శి సుదర్శన్ గౌడ్,  అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి,  మండల అధ్యక్షుడు కుందారపు  బాలకృష్ణ, బీజేపీ కిసాన్ మోర్చా   జిల్లా అధ్యక్షుడు సునీల్ చౌదరి,  తెలంగాణ విమోచన కమిటీ జిల్లా కన్వీనర్ జనగామ విజయ్ కుమార్ ఓబీసీ  మోర్చా ప్రధాన కార్యదర్శి,  రాచకొండ రాజు,  గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గూగుల్లోత్ గోవిందు నాయక్,  బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కోట రాజేశ్వర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

No comments:

Post a Comment